17 April, 2026 | 10:53 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన

17-04-2026 09:09 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ లో భాగంగా  శుక్రవారం సాయంత్రం రోడ్ సేఫ్టీ పై ఆటో డ్రైవర్లకు పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అవగాహన కల్పించడం. జరిగింది. ఇందులో భాగంగా ఎస్సై చంద్రకుమార్ మాట్లాడుతూ... గోల్డెన్ అవర్  ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రమాదం జరిగిన మొదటి గంటలో క్షతగాత్రులకు చికిత్స  అందించినట్లయితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు.  ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేయాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పై ఎస్సై చంద్రకుమార్ అవగాహన కల్పించడం జరిగింది.