calender_icon.png 14 February, 2026 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి తుమ్మలను కలిసిన అయ్యగారి పేట కాంగ్రెస్ నాయకులు

14-02-2026 10:34:53 AM

సత్తుపల్లి,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  నీ అయ్యగారి పేట కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయ్యగారి పేట కాంగ్రెస్ నాయకులను మంత్రి తుమ్మల అభినందించారు. మంత్రి తుమ్మలను కలిసిన వారిలో చల్లగుళ్ళ కృష్ణయ్య,నాగళ్ళ ప్రసాదు,బొంతు వేణు,నా గళ్ళ నాగేశ్వరరావు, నాగళ్ళ రామారావు తో పాటు ఆ గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు శివ, వేణు, వినుకొండ కృష్ణ, టోపీ శ్రీను తదితరులు ఉన్నారు.