07-06-2025 05:36:52 PM
పెన్ పహాడ్: భక్తి విశ్వాసానికి, త్యాగానికి, స్నేహభావం బక్రీద్ పండుగ(Eid al-Adha) ప్రతీకని మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంతో పాటు అనంతరం గాజుల మల్కాపురం పొట్లపాడు తదితర గ్రామాల్లో బక్రీద్ పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని అనంతరం ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్, రఫీ, సయ్యద్, దాదే సాహెబ్, లతీఫ్, ఉస్మాన్, మస్తాన్, జానీ మియా, మన్సూర్, అహ్మద్, తదితరులు ఉన్నారు.