calender_icon.png 8 June, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షులను కలిసిన కాల్వ ఆలయ పాలకవర్గం

07-06-2025 05:43:11 PM

నిర్మల్ (విజయక్రాంతి): దిలావర్ పూర్ మండలం కాల్వ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) పాలకవర్గం శనివారం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు(DCC President Srihari Rao)ను జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. చైర్మన్ మహేందర్, ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి శనివారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని నూతన పాలకవర్గానికి సూచించారు.