13 June, 2026 | 9:36 PM

Breaking News

భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •  

గురుకుల మొదటి విడతలో ప్రతిభ కనబర్చి సీటు సాధించిన బన్న మృదుల్

17-04-2025 08:07 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తెలంగాణ గురుకుల సెట్ 2025 పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన కాసిపేట మండల కేంద్రానికి చెందిన బన్న మృదుల్ 5వ తరగతిలో మొదటి విడత ఫలితాలలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, బెల్లంపల్లిలో సీటు సాధించారు. మృదుల్ కాసిపేట గ్రామానికి చెందిన బన్న సంపత్ కుమార్-సంధ్య ల రెండవ కుమారుడు. బన్న మృదుల్ కాసిపేట మండల కేంద్రంలోని విస్ డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అక్షరాభ్యాసం చేసి రెండవ తరగతి వరకు, 3,4 వ తరగతులు అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో చదివి టిజిసెట్ 2025లో సీటు సాధించడంతో బన్న మృదుల్ ను గురువారం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు అభినందించారు.