1 April, 2026 | 1:38 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ఉత్కంఠ మ్యాచులో బెంగళూరు గెలుపు..

27-04-2025 11:21 PM

ఢిల్లీ: ఐపీఎల్ 2025 సీజన్-18 లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) వేదికగా జరిగినా మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) 6 వికెట్ల తేడాతో విజయన్ని అందుకుంది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(51), కృనాల్ పాండ్య(73), టీమ్ డేవిడ్(19) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ 2, దుష్మంత చమీరా 1 వికెట్లు పడగొట్టారు. 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కొల్పోయి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), కేఎల్ రాహుల్(41), స్టబ్స్(34), విప్రజ్ నిగమ్(12) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, హజిల్ వుడ్ 2, యశ్ దయల్ 1,  కృనాల్ పాండ్య 1 వికెట్లు తీసుకున్నారు.