15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎన్టీఆర్ మార్గ అధ్యక్షులుగా భూసారపు గంగాధర్

20-04-2025 05:03 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎన్టీఆర్ మార్గ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్(NTR Marg Development and Welfare) సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం ప్రియదర్శిని నగర్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా మారెడ్డి శ్రీనివాస్, గోండ శంకర్ తోడిశెట్టి పరమేశ్వర్ లు ఉన్నారు. మూడవసారి కాలనీ కమిటీ అధ్యక్షులుగా భూసారపు గంగాధర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా శివరాం వెంకటేష్, కోశాధికారిగా చిటిమల సదయ్య ఉపాధ్యక్షులుగా ద్యాగ లక్ష్మీరాజు, జాయింట్ సెక్రెటరీగా సాయినాథ్ లు ఎన్నికయ్యారు.