15 June, 2026 | 3:08 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

అమెరికాలో ఇలాంటి హింసకు చోటు లేదు: జో బైడెన్

14-07-2024 11:51 AM

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అగ్రగామిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో చెవిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది హతమార్చిందిఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) షూటర్‌ను 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. 

దుండగుడి కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించా రు.అమెరికాలో హింసకు చోటు చేదని స్పష్టం చేశారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు బైడెన్  వెల్లడించారు.