20 March, 2026 | 8:06 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అమెరికాలో ఇలాంటి హింసకు చోటు లేదు: జో బైడెన్

14-07-2024 11:51 AM

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అగ్రగామిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో చెవిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది హతమార్చిందిఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) షూటర్‌ను 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. 

దుండగుడి కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించా రు.అమెరికాలో హింసకు చోటు చేదని స్పష్టం చేశారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు బైడెన్  వెల్లడించారు.