15 June, 2026 | 2:36 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం

15-06-2026 01:26 PM

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో(Telugu Film Chamber) సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సురేశ్ బాబు, దిల్ రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కు పర్సెంటేజీ విధానంపై సమావేశంలో చర్చించారు. జులై 3 నుంచి పర్సెంటేజీ విధానం అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. చిన్న సినిమాలకు ఐదో షో ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. చిన్న సినిమాలకు థియేటర్ల కొరత లేకుండా చూడాలని నిర్మాతలు కోరారు.