మోడీని కలిసిన బీజేఎల్పీ నేత
04-12-2024 11:00 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఎమ్మెల్యే బిజెఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి కవిత దంపతులు బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిసి వివాహ పత్రిక అందజేసినట్లు తెలిపారు. హైదరాబాదులో ఈనెల 11న నిర్వహించే వివాహ వేడుకలకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు.




