20 March, 2026 | 6:43 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సీఎంతో బీజేపీ ఎంపీ అర్వింద్ భేటీ

06-07-2024 01:48 AM

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి):  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఎంపీ ఆర్వింద్.. ఈనెల 7న కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, తన తండ్రి అయిన డీ.శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీఎస్ ఇటీవలె మరణించిన విషయం తెలిసిందే.