22 June, 2026 | 8:01 PM

Breaking News

పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •  

సీఎంతో బీజేపీ ఎంపీ అర్వింద్ భేటీ

06-07-2024 01:48 AM

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి):  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఎంపీ ఆర్వింద్.. ఈనెల 7న కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, తన తండ్రి అయిన డీ.శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీఎస్ ఇటీవలె మరణించిన విషయం తెలిసిందే.