17-06-2025 12:00:00 AM
గద్వాల్ టౌన్ జూన్ 16 ఎంఈ4యుఆర్గనైజేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా జో గులాంబ గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కా ర్య క్రమంలో సంస్థ అధ్యక్షుడు మహేష్,ఉపాధ్యక్షుడు బైరెడ్డి మధుసూదన్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడు తూ ఎంఈ4యు సంస్థ లక్ష్యం అన్ని రంగా ల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్య,ఆ రోగ్యం,సామాజిక సేవ వంటి విభాగాల్లో వా రికి మార్గనిర్దేశనం చేసి సంస్థ సభ్యులు, యు వత,వాలంటీర్లు సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.