17 April, 2026 | 11:10 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మొగ్దుంప‌ల్లిలో బోరు వేయించిన నాయ‌కులు

21-11-2025 11:31 AM

మునిప‌ల్లి: మండ‌లంలోని మొగ్దుంప‌ల్లి గ్రామంలో తాగునీటి అవ‌స‌రాల కోసం రాష్ట్ర వైద్య‌ ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజ‌న‌ర్సింహ్మ స‌హ‌కారంతో బోరు మంజూరైంది. ఈ సంద‌ర్భంగా గురువారం నాడు  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు ర‌సూల్ ప‌టేల్  బోరు మోట‌రు వేయించి మాట్లాడారు.  మంత్రి దామోద‌ర స‌హ‌కారంతో మండ‌లంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందుల్లేకుండా చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు  మర్పల్లి సంగన్న, కార్యదర్శి నర్సింలు, షఫీయొద్దిన్ , చాంద్ పాషా, ఎంపల్లి నాగిశెట్టి, చెల్మెడ వీరన్న , బాయికాడి ఈశ్వరప్ప, ప్రమోద్, గ్రామస్థులు పాల్గొన్నారు.