calender_icon.png 16 June, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ కి మద్దతుగా భద్రాచలం నుండి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

16-06-2025 05:34:28 PM

భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కార్ రేసింగ్ కోసం నియమించిన ఎసిబి విచారణకు మరోసారి హాజరవుతున్న రాష్ట్ర టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(BRS Working President Kalvakuntla Taraka Rama Rao)కు మద్దతుగా భద్రాచలం నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు సోమవారం నాడు హైదరాబాద్ తరలి వెళ్లారు. భద్రాచలం నియోజవర్గం నుండి తెలంగాణ భవన్ కి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, కోటగిరి ప్రబోధ్ కుమార్, కనితి రాముడు దొర, అయినోలు రామకృష్ణ, భద్రాచల నియోజకవర్గ గులాబీ సైన్యం అక్కడ కేటీఆర్ కు మద్దతుగా నిలవడం జరిగింది.