5 June, 2026 | 6:07 PM

Breaking News

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి   •   రైతు సేవలో ముందుండాలి   •   ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •  

దేశీయ మార్గాల్లోనూ బిజినెస్ క్లాస్

06-08-2024 03:28 AM

‘ఇండిగో’ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకొంది. 12 ఎం పిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. నవంబరునుంచి ఇవి అందుబాటలోకి వస్తాయని తెలిపింది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భం గా ఈ విషయాలు వెల్లడించింది, కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్ క్లాస్ టికెట్లు మంగళవారంనుంచే బుకింగ్‌కు అందుబాటులోకి వస్తాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్ తెలిపారు.

ఈ సందర్భంగా ‘ఇండిగో బూల్చి ప్’ పేరిట కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవసరం మరో 7 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను ప్రారంభిం చనున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ రోజూ 2 వేల విమాన సర్వీసులను 120 గమ్యస్థానాలకు నడుపుతోంది.