14-06-2025 09:13:11 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ పై మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)పై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లడాతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Congress MLC Balmuri Venkat) ఫిర్యాదు చేశారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యాలను సంబంధించిన విడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు. ఆయన వ్యాఖ్యాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేల ఉన్నాయంటూ ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.