20 July, 2026 | 5:37 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

20-07-2026 12:00 AM

తాడ్వాయి, జూలై, 19( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పిర్మాయకుంట తండాలో ప్రతినిధులు సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు గ్రామాల్లో ప్రత్యేక అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో తండాకు  సిసి రోడ్ల నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు.

ఈ నిధులతో సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వారు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక గణపతి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ, నాయకులు శ్రీకాంత్, రమణారెడ్డి, పండరి నాయక్, సంతోష్, గణపతి, తదితరులు పాల్గొన్నారు.