6 July, 2026 | 9:16 PM

Breaking News

బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •  

విద్యార్థులకు సీఎం చేతులమీదుగా ప్రశంసా పత్రాలు

11-06-2024 02:21 AM

సిద్దిపేట రూరల్, జూన్ 10: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థులు 10 మంది 10 జీపీఏ సాధించి రాష్ట్రంలో మొద టి స్థానంలో నిలిచారు. ఈ మేరకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమ వారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి హాజరై విద్యార్థులకు ప్రశం సా పత్రాలు అందజేశారు. అదేవిధంగా 2024 శ్రేష్ఠ పాఠశాల ప్రతిభ పురస్కారాన్ని ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లక్ష్మయ్య, ఉపాధ్యా యులు వెంకటేశం, నర్సింలు, కనకరాజుతో పాటు ౧౦ జీపీఏ సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు.