మంత్రి వివేక్ ను కలిసిన చైర్ పర్సన్ స్వాతి రమేశ్
01-04-2026 09:06 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతిరమేష్ దంపతులు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కార్మిక& గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సొమాజిగూడలోని మంత్రి నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు కలిశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ దంపతుల్ని మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో ఘనంగా సన్మానించారు.




