14 July, 2026 | 11:01 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. కత్తులు దూస్తున్న ఇరాన్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర

14-07-2026 09:58 AM

గౌరవ వేతనం ఇవ్వండి.

బోథ్, జులై 14( విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలకపాత్ర పోషిస్తారని వార్డు సభ్యులకు సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చిన విధంగానే వార్డు సభ్యుల కు సహితం నెలకు 3 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బోత్ మండల కేంద్రంలో వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయమై చర్చించి తీర్మానించారు సీనియర్ వార్డు సభ్యులు కట్ట భూమేష్ కదం వినయ్ కుమార్ షేక్ షాకీర్ ల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యుల విషయంలో ప్రభుత్వము ఆలోచించాలని కోరుతూ త్వరలో జిల్లా కలెక్టర్కు నిర్ణయించనున్నట్లు సమాచారం