15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పిల్లలకు సరైన పోషకఆహారంతోనే ఎదుగుదల

11-04-2025 12:06 AM

ఇంచార్జి సీడీపీఓ బాలీశ్వరి

పెబ్బేరు ఏప్రిల్ 10: పిల్లలకు అటు గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందించటంతోనే వారు ఆరోగ్యంగా, ధృడంగా తయారౌతారని ఇన్చార్జి సీడిపీఓ బాలీశ్వరి గురువారం తెలిపారు. మండ్ల పరిధిలోని రంగాపురం గ్రామంలోని అంగన్వాడీ కేం ద్రంలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా జిల్లా సంక్షే మ అధికారి సుధారాణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషక పదార్థాలు వాటి ఉపయోగం గురించి వివరించారు.

పిల్లల తల్లులకు ప్రీ స్కూల్ గురిం చి వాటి విధానం గురించి పూర్తి స్థాయిలో వివరించాలని సూచించారు. అనంతరం ఓ చిన్నారికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏసిడిపిఓ ఝాన్సీ, లక్ష్మి, సూపర్ వైజర్ వినోద, ఎం ఎల్ ఓహెచ్పీ వినీల, ఏఎన్‌ఎం శివకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు నర్మద, రాధ, లలిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.