24-06-2025 10:48:24 PM
నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపెట్ మండలము పోచారం గ్రామములో రైతు భరోసా తొమ్మిది రోజుల వ్యవధిలో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ నాయకులు రామచంద్ర రెడ్డి విట్టల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వాసిరెడ్డి, చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, రామచంద్రా రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.