18 March, 2026 | 12:01 PM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

మహబూబ్​నగర్ బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

10-11-2024 12:04 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ బయలుదేరారు. నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ కురుమూర్తిస్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కురుమూర్తిస్వామిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ సమీపంలో ఘాట్ రోడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం రోడ్డు మార్గంలోనే పాలమూరుకు ముఖ్యమంత్రి పయనం అయ్యారు.