23 June, 2026 | 10:09 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!

18-03-2026 10:02 AM
  1. అనుమానస్పద స్థితిలో తండ్రి కూతుళ్ళ సజీవ దహనం 
  2. అల్లుడు పైన అనుమానం 

మహబూబాబాద్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా(Hanumakonda District) కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప కాలనీలో(Rajiv Gruhakalpa Colony) బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో తండ్రి కూతుర్లు సజీవ దహనం అయ్యారు. ఇంట్లో చెలరేగిన మంటల్లో తండ్రి రాజశేఖర్ కుమార్తె రాజశ్రీ సజీవ దహనం అయ్యారు. అయితే కుటుంబ కలహాల వల్ల రాజశేఖర్ అల్లుడు ప్రవీణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.