18 March, 2026 | 11:40 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!

18-03-2026 10:02 AM
  1. అనుమానస్పద స్థితిలో తండ్రి కూతుళ్ళ సజీవ దహనం 
  2. అల్లుడు పైన అనుమానం 

మహబూబాబాద్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా(Hanumakonda District) కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప కాలనీలో(Rajiv Gruhakalpa Colony) బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో తండ్రి కూతుర్లు సజీవ దహనం అయ్యారు. ఇంట్లో చెలరేగిన మంటల్లో తండ్రి రాజశేఖర్ కుమార్తె రాజశ్రీ సజీవ దహనం అయ్యారు. అయితే కుటుంబ కలహాల వల్ల రాజశేఖర్ అల్లుడు ప్రవీణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.