28 June, 2026 | 1:46 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

యువత కోసం కోచింగ్ సెంటర్లు

06-10-2024 12:20 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్‌రెడ్డి

కరీంనగర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉన్నదని, యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఉచిత కోచింగ్ సెంటర్లను నెలకొల్పుతానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేంరద్‌రెడ్డి అన్నారు. శనివారం చొప్పదండి పట్టణంలో పర్యటించారు.

పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించి ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలుకాలని ఓరారు. తనసొంత ఖర్చుతో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి జిల్లా కేంద్రంలో కోచింగ్ సెటర్లను నెలకొల్పుతానని అన్నారు.