1 July, 2026 | 9:58 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కాంగ్రెస్ నాయకులు అహంకార ధోరణి మార్చుకోవాలి

05-04-2025 02:35 AM

ఏర్గట్ల, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తొర్తి గ్రామంలో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానించారని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇరిగేలా గణేష్ తొర్తి గ్రామ శాఖ బిఆర్‌ఎస్ పార్టీ  అధ్యక్షుడు ఈశ్వర్ అన్నారు.

శుక్రవారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నినాదాలు చేశారు.  మాజీ కో ఆప్షన్ నెంబర్ అజ్మత్ బి ఆర్ ఎస్ నాయకులు ఆమ్జాద్ పేపర్ భూమన్న రాజ్ కుమార్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.