1 July, 2026 | 8:54 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

హోటల్ నిర్వాహకుడికి ఒక రోజు జైలు శిక్ష

05-04-2025 02:34 AM

బోధన్, ఏప్రిల్ 4 :(విజయ క్రాంతి) బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డులో రాత్రి పరిమితి కి మించి టీ స్టాల్ (హోటల్) నిర్వహించిన షేక్ ఖాజా అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి.

ఎదుట హాజరుపరచడంతో సదరు హోటల్ యజమానికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. పట్టణంలో నిర్దేశించిన రాత్రి సమయంలో ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ తప్ప రాత్రి 10:30  తర్వాత హోటల్లు, దాబాలు కానీ ఏదయినా వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.