23 May, 2026 | 6:59 PM

Breaking News

తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •  

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది

23-05-2026 06:28 PM

బోథ్,(విజయక్రాంతి): పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపుని ఇస్తుందని ఏఐసీసీ హెచ్ఆర్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ డిసిసి కార్యదర్శిలో లపు పోశెట్టి పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా నియమించబడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ను సన్మానించారు. పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.