11 April, 2026 | 1:14 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

రూ. 2.14 కోట్ల నగదు జప్తు

13-05-2024 01:43 AM

మంథని, మే12(విజయక్రాంతి): తనిఖీల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు రూ.2.14  కోట్లకుపైగా జప్తు చేశామని, అందులో సరైన ఆధారాలు పరిశీలించి గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.2.8 కోట్లకు పైగా విడుదల చేసినట్టు పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథనిలో రూ.13.80 లక్షలు, బెల్లంపల్లిలో రూ.61 లక్షల పైన, చెన్నూర్‌లో రూ.12.96 లక్షలు, మంచిర్యాలలో రూ.19.5 లక్షలు  సీజ్ చేశామని తెలిపారు. ఆధారాలను పరిశీలించిన గ్రీవెన్స్ కమిటీ పూర్తి స్థాయిలో నగదును విడుదల చేసిందని తెలిపారు. సరైన ఆధారాలు సమర్పించని కారణంగా 5.91 లక్షలు విడుదల చేయలేదని వెల్లడించారు.