calender_icon.png 19 June, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుంట్ల కవితను కలిసిన వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల స్వామి

18-06-2025 08:30:12 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల స్వామి తన భార్య మనీషా జన్మదిన సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha)ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత దండుగుల మనీషాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దండుగుల శశిధర్, చరణ్ రాజ్ పాల్గొన్నారు.