17 June, 2026 | 8:47 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

పేదరికంతో చదువు ఆగకూడదు

23-03-2026 12:00 AM

పేదింటి బిడ్డకు ఆర్థిక సాయం అందించిన డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్, మార్చి 22 (విజయక్రాంతి): పేదరికంతో ఏ బిడ్డ చదువు ఆగకూడదని సంకల్పంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యా నిధిని ఏర్పాటు చేసి అవసరమైన వారికి అండగా నిలబడడం జరుగుతుందని కార్పొరేషన్ డిప్యూటీ మే యర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు.

ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని 38వ డివిజన్ కి చెందిన బి.వెంకటేశ్వర్లు, లావణ్య దంపతుల కుమార్తె బి.భాగ్య లక్ష్మీ ఉచితంగా ఎంబీబీఎస్ సిట్ సాధించి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధినికి కళాశాల, హాస్టల్ ఫీజుల నిమిత్తం రూ 2,10,000 వెలను ఆర్థిక సాయంగా మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి కూతురు ఎంఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మా రేపల్లి మహతి రెడ్డి వారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో ఆ అమ్మాయికి అందించారు. చదువుపై ఏకగ్రత ఉంచి బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.