15 June, 2026 | 3:16 PM

Breaking News

తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •  

వ్యక్తి అదృశ్యం

30-12-2025 12:00 AM

కల్వకుర్తి టౌన్, డిసెంబర్ 29 : కల్వకుర్తి పట్టణానికి చెందిన గుడిపల్లి శేఖర్ (40) అనే వ్యక్తి గత మూడు నెలలుగా ఇంటికి రావడంలేదని, అతని భార్య గుడిపల్లి రాధా సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్త్స్ర మాధవరెడ్డి తెలిపారు. అతని అన్న ఈదమయ్య వద్ద కూలి పని చేస్తూ ఉండేవాడని భార్యా పిల్లలు హైదరాబాదులో కూలి చేస్తూ అక్కడే ఉంటుంది అని, వారం రోజుల క్రితం ఈదమయ్యకు ఫోన్ చేయగా అతను వద్ద కూడా లేడని చెప్పడంతో అతని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.