16 April, 2026 | 11:58 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

వ్యక్తి అదృశ్యం

30-12-2025 12:00 AM

కల్వకుర్తి టౌన్, డిసెంబర్ 29 : కల్వకుర్తి పట్టణానికి చెందిన గుడిపల్లి శేఖర్ (40) అనే వ్యక్తి గత మూడు నెలలుగా ఇంటికి రావడంలేదని, అతని భార్య గుడిపల్లి రాధా సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్త్స్ర మాధవరెడ్డి తెలిపారు. అతని అన్న ఈదమయ్య వద్ద కూలి పని చేస్తూ ఉండేవాడని భార్యా పిల్లలు హైదరాబాదులో కూలి చేస్తూ అక్కడే ఉంటుంది అని, వారం రోజుల క్రితం ఈదమయ్యకు ఫోన్ చేయగా అతను వద్ద కూడా లేడని చెప్పడంతో అతని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.