2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

27-03-2025 12:00 AM

కూసుమంచి , మార్చి 26 : వివిధ అనారోగ్య సమస్యలకి చికిత్స పొంది సీఎంఆ ర్‌ఎఫ్ దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యా యి.. ఈ సిఎన్‌ఆర్‌ఎఫ్ చెక్కులను బుదవారం నేలకొండపల్లి మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత సహాయకులు తంబూరి దయాకర్ రెడ్డి లబ్ధిదారు లకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి  పేద కుటుంబాలకు ఒక భరోసా అన్నారు.. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు ,శాఖమూరి రమేష్ ,నెల్లూరి భద్రయ్య ,మామిడి వెంకన్న, బొడ్డు బొంద య్య, బచ్చలకూరి నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు..