5 May, 2026 | 8:39 PM

Breaking News

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •  

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

04-03-2026 05:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూలర్ మండలంలోని ముజిగి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అడ్డా యూత్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ లను ఉచితంగా అందజేశారు. ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పేద విద్యార్థులకు పెన్నులు పాడు పరీక్షల సామాగ్రి అందించినట్టు యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.