విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
04-03-2026 05:40 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూలర్ మండలంలోని ముజిగి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అడ్డా యూత్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ లను ఉచితంగా అందజేశారు. ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పేద విద్యార్థులకు పెన్నులు పాడు పరీక్షల సామాగ్రి అందించినట్టు యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.




