23 May, 2026 | 2:48 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

పోడుభూములను స్వాధీనం చేసుకోవద్దు

11-07-2024 12:32 AM

పోలీసులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచన

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై10 (విజయక్రాంతి): ఫారెస్ట్ అధికారులు పోడు భూము లను స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచించారు. కాగజ్‌నగర్ మండలంలోని కడంబా శివారులోని పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా ప్లాన్‌టేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం రైతులతో కలసి పోడు భూములను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు బల గాలను వెంటపెట్టుకొని ఫారెస్టు అధికారులు దౌర్జన్యంగా పోడు భూములను స్వాధఋనం చేసుకుంటున్నారని ఆరోపించారు. సాగులో ఉన్న పోడు భూములకు జోలిక వెళ్లొద్దని ళ్లవద్దని సీఎం చెప్పటినప్పటీకి వినడంలేదని విమ ర్శించారు. పోడు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిం చారు. అనంతరం కౌటాల మండలంలో 132/ 33 కేవీ సబ్ స్టేషన్ పనులు పరిశీలించారు.