30-06-2025 02:03:39 AM
చేవెళ్ల, జూన్ 29: చేవెళ్ల మండలంలోని తంగడిపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం బీజేపీ యు వ నాయకుడు డాక్టర్ వైభవ్ రెడ్డి రూ. లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆదివా రం గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తిలి అనంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తంగడిపల్లి గ్రామ పెద్దలుపాల్గొన్నారు.