16 April, 2026 | 11:19 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

దోస్తీ కటీఫ్

01-06-2025 12:38 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బృందంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దోస్తీ కట్ చేసుకోవడం ఈ వారం అంతర్జాతీయంగా సంచలనమైంది. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగుల వ్యయాలు తగ్గించే ‘డోజ్ మిషన్’ పనిని మస్క్‌కు అప్పజెప్పారు.

మొదట్లో ఇరువురి మధ్య వ్యవహారం బాగానే నడిచినప్పటికీ ఆ తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మస్క్‌కు ఒక పట్టాన నచ్చలేదు. ట్రంప్ బృందంతో పనిచేయలేనని తేల్చిచెప్పిన మస్క్ ‘డోజ్ మిషన్’ కు టాటా చెప్పారు.