9 April, 2026 | 6:46 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

శునకాలపై మత్తుమందు ప్రయోగం

07-02-2025 05:08 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామపంచాయతీలో శునకాలపై శుక్రవారం అధికారులు మత్తు మందు ప్రయోగించారు. గుంటూరు నుంచి తీసుకువచ్చిన ఓ వ్యక్తితో మత్తు మందు ప్రయోగం చేయించారు. ఇంజక్షన్ తో మత్తు ఇచ్చిన తర్వాత కుక్కలను ట్రాక్టర్ లో సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ చర్యల వల్ల దాదాపు 50 కుక్కలు మృతి చెందాయి. కుక్కలను చంపడంపై నిషేధం కూడా ఉంది. తాండూరు మండలంలో 200 నుండి 300 వరకు పిచ్చికుక్కలను గుర్తించామని తాండూర్ ఎంపీడీవో తెలిపారు. పిచ్చి కుక్కలు కావడంతో ప్రతి రోజు చిన్నపిల్లలను కరుస్తున్నాయని తెలిపారు. కుక్కలకు మత్తు మందు మాత్రమే ఇచ్చామని చంపలేదని ఎంపిడిఓ చెప్పారు.