24 August, 2026 | 10:29 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

ప్రశాంతంగా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

14-05-2026 12:24 AM

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం: ఎమ్మెల్యే

తాండూరు, మే 13, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా, ప్రశాంతంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు మెజార్టీ గా ఉండడంతో నాలుగు కో ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి..మేన్గారి సుభాష్  2.మహమ్మద్ రహీం 3.చినోళ్ల సరిత  4.ఆప్రిన్ జవేరియా ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లతోపాటు కో ఆప్షన్ సభ్యులు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పార్టీకి  కష్టపడి సేవలు  ఏం చేసినవారికి రానున్న రోజుల్లో పదవులు కట్టబడతామని అన్నారు.