శ్రీయుగ ఎన్క్లేవ్ నూతన కమిటీ ఎన్నిక
27-04-2026 02:09 AM
కుషాయిగూడ ఏప్రిల్ 26 (విజయ క్రాంతి) : కాప్రా సాకేత్లోని శ్రీయుగ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్కు రాబోయే కాలానికి నూతన గవర్నింగ్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోపిరెడ్డి మాల్యాద్రిరెడ్డి (జీఎంఆర్), ఉపాధ్యక్షుడిగా టీఎన్ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా కొచెర్లకోట శ్రీకాంత్, కోశాధికారిగా పడమటి వెంక ట రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా అరుపుల నర్సిహులు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వర్ధని నా గరి రజిత, సైనీ అభిలాష్, కుప్పాని సురేష్, జవల్కర్ హరిప్రసాద్ ఎంపికయ్యారు.






