15 June, 2026 | 7:11 PM

Breaking News

సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •  

భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాలి

12-02-2026 02:51 AM

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): భారత రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియో గించుకోని ఓటు హక్కు బాధ్యతను ప్రతి పౌరుడు వినియోగించాలన్నారు. మార్పు నకు నాంది ఓటు అని ఎంపీ ధర్మపురి అర వింద్ తెలిపారు. బుధ వారం నిజామాబాద్ నగ రంలోని వినాయక్ నగర్ లో ఉన్న ప్రాథమిక ప్రభు త్వ పాఠశా లలో ఎంపీ ధర్మపురి అరవింద్ తమ ఓటు హక్కును వినియో గిం చుకున్నారు.   ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొ న్నారు.