3 April, 2026 | 2:30 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాలి

12-02-2026 02:51 AM

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): భారత రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియో గించుకోని ఓటు హక్కు బాధ్యతను ప్రతి పౌరుడు వినియోగించాలన్నారు. మార్పు నకు నాంది ఓటు అని ఎంపీ ధర్మపురి అర వింద్ తెలిపారు. బుధ వారం నిజామాబాద్ నగ రంలోని వినాయక్ నగర్ లో ఉన్న ప్రాథమిక ప్రభు త్వ పాఠశా లలో ఎంపీ ధర్మపురి అరవింద్ తమ ఓటు హక్కును వినియో గిం చుకున్నారు.   ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొ న్నారు.