23 June, 2026 | 5:31 PM

Breaking News

ఖరీఫ్ సాగుకు విత్తన మేళా..   •   గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం   •   ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •  

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

24-02-2026 08:26 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

రేపు జరిగే పరీక్షకు సుమారు 150 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు తీసుకుని, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ఆయన విద్యార్థులను కోరారు.