17 April, 2026 | 11:02 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్ర వైద్య శిబిరం

04-04-2025 09:32 PM

పిట్లం,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఆప్తాల్మిక్ అధికారి హరికిషన్ మాట్లాడుతూ, కంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు అందజేశామని తెలిపారు. అలాగే కంటి ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించి కంటి చూపును రక్షించుకోవాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలు సమర్థంగా వినియోగించుకోవాలని,తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని హరికిషన్ వివరించారు.