9 May, 2026 | 9:15 PM

Breaking News

మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •   లాడ్జి యజమానులకు పోలీసుల అవగాహన సదస్సు: ఎస్పీ రోహిత్ రాజ   •  

మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం

09-05-2026 08:15 PM

మరణంలోనూ ఇద్దరికి కంటి చూపూచ్చిన విశ్వనాథం

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో శనివారం ఉదయం 11గంటల సమయంలో మోరంపూడి సాయి విశ్వనాథం (29) వడదెబ్బతో మృతి చెందాడు. విషయం తేలుకున్న మేము  సైతం ఫౌండేషన్, అగర్వాల్ ఐ డొనేషన్ సంస్థ వారి సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో విశ్వనాథం నేత్రాలను డొనేట్ చేశారు.