13-06-2025 12:44:59 AM
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు
వనపర్తి, జూన్ 12 (విజయక్రాంతి): రైతులకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించాలని అద నపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అధికారులకు ఆదేశించారు. గురువారం ఘ న్పూర్ మండలం, షాపూర్ గ్రామంలో రెవె న్యూ సదస్సు కార్యక్రమం ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతు సదస్సు లో రికార్డులను క్షుణ్ణంగా తని ఖీ చేయాలని తప్పుగా నమోదైన ఎంట్రీల కోసం నోటీసులు జారీ చేయాలి‘ అని స్ప ష్టం చేశారు.హెల్ప్ డెస్క్లో విధులు నిర్వహిం చే సిబ్బంది రైతులకు పూర్తి సమాచారం అందించి, వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.