25-06-2025 12:57:27 AM
* డివిజన్ల విభజనకు 4న ముసాయిదా విడుదల
* అధికారిక జాబితా రాకముందే మాజీ కార్పొరేటర్లకు
* విభజన సరిగా జరుగలేదంటూ విమర్శలు
కరీంనగర్, జూన్24(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో శివారు గ్రా మాల విలీన అనంతరం డివిజన్లను పునర్వి భజిస్తూ ముసాయిదా ప్రతిపాదనలను ము న్సిపల్ శాఖ జూన్ 4న విడుదల చేసింది. ఫై నల్ జాబితా ఆశికరికంగా విధుల కాకముం దే కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్ ల చేతిలో చక్కర్లు కొట్టడం అనుమానాలకు తావునిచ్చింది.
గతంలో ఉ న్న 60 డివిజన్లను 66కు పెం చి పునర్విభజన చేస్తూ మున్సిపల్ శాఖ ము సాయిదాను విడుదల చేసింది. అయితే ఈ పునర్విభజ నలో తప్పులు దొర్లాయంటూ మాజీ కార్పొ రేటర్లతోపాటు స్థానిక నాయకులు అభ్యంత రాలు వ్యక్తం చేశారు. జూన్ 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరించారు. మొత్తం 236 అబ్యఅంతరాలు వచ్చాయి. స్వీకరించిన అ భ్యంతరా లను 12 నుంచి 16 వరకు పరిశీలించారు.ఈ నెల18 తేదీల్లో డివిజన్ల వి భజనకు కలెక్టర్ అనుమతి తీసుకున్నారు.
19న తిరిగి ముసాయిదా జాబితాను సీడీఎం ఏకు పంపించగా 20వ తేదీన సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదిక అండిండి. ఈ నెల 21న డివిజన్ల ఫైన ల్ జాబితాను విడుదల చేయవలసి ఉండగా జాప్యం జరిగింది. అయితే మంగళవారం కొందరు మాజీ కార్పొరేటర్ల చేతిలో అధికారులు విడుదల చేయక ముందే చక్కర్లు కొట్టింది. అభ్యంతరాలు భారీ సంఖ్యలో వ్య క్తమయిన విభజన సరిగా జరగలేదన్న విమర్శలు వస్తున్నాయి. పునర్విభజనలో మార్పు లు.
జరిగిన కొందరికి అనుకులంగా జరిగాయని అంటున్నారు. బుధవారం వరకు క్లారి టీ వచ్చే అవకాశం ఉంది. మాజిల చేతిలో ఉంది నిజమైనడా అయితే వారి చేతికి ముం దు ఎలా వచ్చిందన్న అనుమానాలు ఇతర పార్టీల వారు వ్యక్తం చేస్తున్నారు. విభజ ప్ర క్రియ పారదర్శకంగా లేకుంటే నిరసన వ్యక్తం చేసేందుకు బి ఆర్ ఎస్, బి జె పి లు సిద్ధంఅవుతున్నాయి.