calender_icon.png 26 June, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలో ఐదు రోగాలు

25-06-2025 10:41:08 PM

చంద్రశేఖర్ తివారి..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తన 60 ఏళ్ల పాలనలో కుటుంబ పాలన, అవినీతి, తస్టీకరణ, పేదరికం, రాజ్యాంగ ఉల్లంఘన అనే ఐదు రోగాలను దేశ ప్రజలకు ఇచ్చిందని తెలంగాణ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బ్లాక్ డే సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంపై దాడి చేసిన దురదృష్టకర ఘట్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజన్నారు.