10-05-2025 01:41:05 AM
దేవరకొండ, మే 9: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కొండమల్లేపల్లి పట్టణంలోని పాల కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి,బీఆర్ఎస్ యువజన విభాగం కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు రామావత్ తులసి రామ్ తదితరులు ఉన్నారు.