20 July, 2026 | 6:25 PM

మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మృతి

20-07-2026 12:57 AM

భైంసా జులై 19(విజయ క్రాంతి) భైంసా మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఎన్ రాధా కి షన్ గౌడ్ మృతి చెందా రు. గత కొంత కా లం గా ఆయన అనారోగ్యం తో బాధపడు తూ చికిత్స పొందుతూ న్నారు. పరిస్తితి విషమించడంతో మృతి చెందారు. పట్టణానికి చెంది న పలువురు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యు లుకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.