calender_icon.png 9 February, 2026 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వస్త్రాలంకరణ మహోత్సవానికి హాజరైన మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్

09-02-2026 12:00:00 AM

దోమకొండ, ఫిబ్రవరి8 (విజయ క్రాంతి): దోమకొండ మండల కేంద్రం కు చెందిన కంది సారిక వినోద్ మేనకోడలు ఆకృతి వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి, పున్న లక్ష్మణ్, శంకర్ రెడ్డి, శ్రీకాంత్, కుమ్మరి రాజు, రామ్మోహన్ రెడ్డి, పిన్నెం రామచంద్రం, మూదం రవి, చెన్ను గారి నర్సింలు, కంది రాజయ్య, మనోజ్, చింతల వెంకన్న, నల్ల శ్రీనివాస్, చందం రవి, కానుగంటి శారద నాగరాజ్, కానుగంటి శంకర్, శ్రీనివాస్ రెడ్డి, మట్ట శీను, అబ్బయ్య తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.